🔥 ट्रेंडिंग महिंद्रा ट्रैक्टर्स ने पंजाब में 'दुनि... आठ असम निवासी बाढ़ से बचकर नेपाल से लौ... प्रवेश प्रतिबंधों पर ट्रकर्स का हड़ताल... मोरिगांव में आत्मनिर्भरता योजना के तहत... झारखंड CID ने भर्ती परीक्षा में सॉफ़्ट... झारखंड हाई कोर्ट ने कहा मेडिकल कॉलेज फ...
31 अग. 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి

✍️ रिपोर्टर: Valanke sachin kumar 🗓 30 अग. 2026, 07:26 PM 👁 19
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
నిజామాబాద్ జిల్లా యానం పల్లి–సుద్ధపల్లి రోడ్డులో జరిగిన ప్రమాదంలో మెంటజ్జుపల్లికి చెందిన గుర్రపు కిషన్ (46) మృతి చెందాడు. గుంతలను తప్పించేందుకు హోండా డియో స్కూటీకి సడన్ బ్రేక్ వేయడంతో అదుపుతప్పి కిషన్ వాహనాన్ని ఢీకొట్టింది. కిందపడిన కిషన్‌కు తలకు తీవ్ర గాయాలై అక్కడికక్కడే మృతి చెందాడు. హెల్మెట్ ధరించకపోవడంతోనే తీవ్ర గాయాలైనట్లు పోలీసులు తెలిపారు.
📲Get App