🔥 ट्रेंडिंग UP: जमीन और पेंशन विवाद में युवक ने 70... फतेहगढ़-कमालगंज 33 केवी लाइन में बड़ा... विद्युत सखियां: उत्तर प्रदेश के ग्रामी... यूपी सीएम योगी आदित्यनाथ ने केंद्रीय प... सिट्टोंग औरा बोनफायर घटना: महिला गंभीर... अमृतसर: श्री गुरु नानक देव जी के विवाह...
19 सित. 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
देश

పుంగనూరులో ప్రజా దర్బార్ నిర్వహించిన టీడీపీ ఇంచార్జ్ వై. మధుసూదన్ నాయుడు

✍️ रिपोर्टर: S Naseer basha 🗓 18 सित. 2026, 11:42 PM 👁 19
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

*పుంగనూరులో ప్రజా దర్బార్ నిర్వహించిన టీడీపీ ఇన్చార్జ్ వై. మధుసూదన్ నాయుడు గారు*

"ప్రజల సమస్యలకు పరిష్కారం చూపడమే కూటమి ప్రభుత్వ లక్ష్యం. ప్రతి వినతిని పరిశీలించి న్యాయం జరిగేలా చూస్తాం. ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటాను" అని హామీ ఇచ్చారు.

ఈ కార్యక్రమంలో మున్సిపల్ అధికారులు, మండల అధికారులు, టీడీపీ మండల అధ్యక్షులు, క్లస్టర్ ఇన్చార్జులు, యూనిట్ ఇన్చార్జులు, కార్యకర్తలు మరియు పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు.
📲Get App